రైలు పట్టాల మధ్య చనిపోయిన జాతీయ పక్షి నెమలి

byసూర్య | Sat, Jun 05, 2021, 11:12 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలోని  రైలు పట్టాల మధ్య చనిపోయిన జాతీయ పక్షి నెమలిని జీఆర్‌పీ పోలీసులు ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించారు. సికింద్రాబాద్‌ రైల్వే పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ కథనం ప్రకారం.. ఈనెల 4న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ ఫాం నెంబరు 8లో హైదరాబాద్‌ వైపు రెండు పట్టాల మధ్య నెమలి చనిపోయి ఉంది. గమనించిన రైల్వే పోలీసులు ఫారెస్ట్‌ అధికారులు సునీత, సంజీవకు దాన్ని అప్పగించారు. రైలు ఢీకొని చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.


Latest News
 

తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత సిరిపెల్లి దంపతుల మృతి.. చిన్నతనంలోనే పీపుల్స్ వార్‌లోకి Fri, Apr 19, 2024, 07:29 PM
హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్... రేపు కాంగ్రెస్‌ గూటికి ఇంకో ఎమ్మెల్యే Fri, Apr 19, 2024, 07:26 PM
కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం.. మంత్రి పొన్నం ప్రభాకర్ Fri, Apr 19, 2024, 07:22 PM