byసూర్య | Fri, Jun 04, 2021, 09:41 AM
ఎంసెట్ దరఖాస్తు గడువును ఈ నెల "జూన్ 10" వరకు పొడిగించారు. ఈ తేదీలోపుగా ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. గురువారం వరకు మొత్తం 2,10,112మంది దరఖాస్తు చేసుకొన్నారని వెల్లడించారు.