మాస్కులు ధరించని వారిపై కొరడా

byసూర్య | Mon, Apr 12, 2021, 01:00 PM

తెలంగాణలో మాస్కులు ధరించని వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మాస్క్ ధరించని సుమారు 6,500 మందిపై కేసులు నమోదు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ లో మాస్కు ధరించని 2,000 మందిపై కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్, సైబారాబాద్, రాచకొండలో మాస్క్‌లు ధరించని 3,500 మందిపై కేసులు నమోదయ్యాయి. మాస్క్ ధరించని వారిని ఆపి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద రూ.1000 జరిమానా వేస్తూ కోర్టులో హాజరు కావాలని పోలీసులు చెబుతున్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM