మనస్తాపంతో మహిళ ఉరేసుకొని ఆత్మహత్య

byసూర్య | Mon, Apr 12, 2021, 11:01 AM

అత్తవారి ఇంట్లో వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చౌటుప్పల్ మండలం పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పికిలిపురం గ్రామానికి చెందిన జ్యోతి మండలంలోని తంగడపల్లికి చెందిన సుందర్ తో వివాహమైంది. వారికీ అప్పటికి ఏడాదిన్నర బాబు ఉండగా, 12 రోజుల కిందట డెలివరీ అయిన జ్యోతి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవల అత్తవారి వేధింపులు మొదలవ్వడంతో పాటు తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి గురై ఎంఎం స్టేడియం సమీపంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఎస్సై నవీన్ బాబు కేసు నమోదు చేసుకొని దర్యాఫు చేస్తున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM