తెలంగాణలో కొత్తగా 2,251 కరోనా పాజిటివ్ కేసులు

byసూర్య | Mon, Apr 12, 2021, 10:29 AM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,251 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో నిన్న 79,027 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,29,529కి చేరింది. మరోవైపు కరోనాతో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 1765 కి చేరింది. తాజాగా కరోనా నుంచి 565 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,05,900కి చేరింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 355 కేసులు నమోదయ్యాయి.


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM