మాస్కులు తప్పనిసరి చేస్తూ జీవో జారీ

byసూర్య | Mon, Apr 12, 2021, 09:03 AM

కరోనా మహమ్మారి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మాస్కులు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట, రవాణా స్టేషన్స్ వద్ద తప్పనిసరి మాస్కులు వినియోగించాలని కోరారు. మాస్కులు ధరించనిచో సెక్షన్ 188 కింద శిక్షార్హులని పేర్కొంది. అలాగే, రూ.1, 000 జరిమానా విధిస్తామని, జీవోను కచ్చితంగా అమలు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, జడ్జిలు, పోలీస్ కమిషనర్లు, ఎస్‌పీలకు చట్టాన్ని అమలు చేయాలంటూ ఆదేశించారు.


Latest News
 

తెల్లవారుజామున చోరీకి యత్నం.. దుండగుడు పరారీ Fri, Mar 29, 2024, 01:03 PM
డా. చిన్నారెడ్డిని కలిసిన విశ్రాంత ఉపాధ్యాయులు Fri, Mar 29, 2024, 12:58 PM
నవీన్ రెడ్డి గెలుపు ఖాయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి Fri, Mar 29, 2024, 12:55 PM
పోలింగ్ పై సిబ్బందికి అవగాహన తప్పనిసరి Fri, Mar 29, 2024, 12:54 PM
పోక్సో కేసులో యువకుడికి రిమాండ్ Fri, Mar 29, 2024, 12:54 PM