రాష్ట్రంలో వ్యాక్సిన్ కు పెరిగిన డిమాండ్

byసూర్య | Mon, Apr 12, 2021, 08:45 AM

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం సెంటర్లకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసులు నిండుకుంటున్నాయని వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖను కూడా రాసింది. కాగా నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ వేసుకోండని అధికారులు సూచిస్తే లైట్ తీసుకున్న వారే ఇవాళ వ్యాక్సిన్ కోసం లైన్లలో నిల్చుంటున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా బారిన పడకుండా అడ్డుకోకపోయినా ప్రాణాపాయ స్థితి నుండి గట్టేకిస్తుందని పలువురు ఇప్పటికే చెబుతున్నారు. 


Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM