వ్యాక్సిన్‌ వేసుకుంటేనే అనుమతి!

byసూర్య | Mon, Apr 12, 2021, 08:24 AM

కరోనా వ్యాక్సిన్‌ విషయంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులంతా ఈ నెల 15లోపు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, వ్యాక్సిన్‌ తీసుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు 30 వేల మంది సిబ్బందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Latest News
 

ఏడుగురు పేకాట రాయళ్ల అరెస్ట్ Tue, Apr 23, 2024, 12:10 PM
ఘనంగా హనుమన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 12:04 PM
కార్పొరేషన్ చైర్మన్ కాసులను సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు Tue, Apr 23, 2024, 11:55 AM
పిట్లంలో హనుమాన్ జయంతి వేడుకలు Tue, Apr 23, 2024, 11:54 AM
స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం Tue, Apr 23, 2024, 11:52 AM