లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదు: మంత్రి ఈటల

byసూర్య | Sat, Apr 10, 2021, 03:35 PM

హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోవిడ్ చికిత్సకు 50 శాతం బెడ్లు కోరిందని తెలిపారు. సాధారణ బెడ్లతో పాటు, ఐసీయూ, వెంటిలేటర్లు బెడ్లు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. మహారాష్ట్రలో ఎక్కువ కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణాకు మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువని చెప్పారు. మహారాష్ట్ర ఎఫెక్ట్ తెలంగాణపై ఉంటుందన్నారు. లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదన్నారు. సెకండ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM