byసూర్య | Sat, Apr 10, 2021, 07:55 AM
బంగారం ధర చుక్కలను అంటుతోంది. రోజు రోజుకు పసిడి ధర పైపైకి చేరుకుంటోంది. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరిగి రూ.47,460 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.43,500 కు చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.72,100 వద్ద కొనసాగుతోంది.