పెరిగిన బంగారం ధరలు...

byసూర్య | Sat, Apr 10, 2021, 07:55 AM

బంగారం ధర చుక్కలను అంటుతోంది. రోజు రోజుకు పసిడి ధర పైపైకి చేరుకుంటోంది. శనివారం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరిగి రూ.47,460 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.43,500 కు చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.800 పెరిగి రూ.72,100 వద్ద కొనసాగుతోంది.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM