జూలై 8న పార్టీ పేరు ప్రకటిస్తాం: షర్మిల

byసూర్య | Sat, Apr 10, 2021, 07:45 AM

ఖమ్మంలో వైఎస్ షర్మిల శుక్రవారం సంకల్ప సభ నిర్వహించారు. తెలంగాణలో తాను పెట్టబోయే పార్టీ పేరు జూలై 8న ప్రకటిస్తానని తెలిపారు. వైఎస్ఆర్ జన్మదినం సందర్భంగా కొత్త పార్టీ పేరు ప్రకటిస్తామని షర్మిల తెలిపారు. ఖమ్మంలో జరిగిన సభలో కొత్త పార్టీ కార్యాచరణను షర్మిల ప్రకటించారు. ఈ నెల 15 నుంచి నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్షలు చేపడతామన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM