మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య

byసూర్య | Fri, Apr 09, 2021, 04:33 PM

మనస్థాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భూత్పూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్కర్ రెడ్డి వివరాల ప్రకారం మండలంలోని మద్దిగట్ల గ్రామానికి చెందిన చేగుంట గంగాపురి(35) మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన వెంకట్రాములు కుమారుడు గంగాపురి వరి కోత మిషన్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అయితే గ్రామానికి చెందిన ఓ యువతిని వేదిస్తున్నాడంటూ ఆరోపణలు రావడంతో గంగాపురి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM