byసూర్య | Fri, Apr 09, 2021, 04:12 PM
వైఎస్ షర్మిలకి తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించింది. నలుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని ప్రభుత్వం ఆమెకు కేటాయించింది. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా వరుస కార్యకర్తల భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమెకి భద్రత పెంచింది.