వైఎస్ షర్మిలకి ప్రభుత్వం భద్రత పెంపు

byసూర్య | Fri, Apr 09, 2021, 04:12 PM

వైఎస్ షర్మిలకి తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించింది. నలుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని ప్రభుత్వం ఆమెకు కేటాయించింది. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా వరుస కార్యకర్తల భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమెకి భద్రత పెంచింది.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM