వ్యాక్సిన్ కొరత లేదు: కిషన్ రెడ్డి

byసూర్య | Fri, Apr 09, 2021, 03:55 PM

దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్ కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. కొవిడ్‌ వ్యాక్సిన్‌, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని అన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


Latest News
 

కుమారుడిపై కేసు భయం.. తల్లి సూసైడ్, ఎంత విషాదం Sat, Apr 20, 2024, 09:10 PM
మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM
కారులో అనుమానంగా 2 బాక్సులు.. చెక్ చేసి షాక్‌కు గురైన పోలీసులు Sat, Apr 20, 2024, 09:02 PM
హైదరాబాద్‌లో 160 కిలోల నల్లమందు సీజ్.. గసగసాల పంట ద్వారా మత్తు మందు తయారీ Sat, Apr 20, 2024, 08:58 PM
బస్సులో కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవటం మర్చిపోయారా..? అయితే ఇలా చేయండి.. Sat, Apr 20, 2024, 07:59 PM