byసూర్య | Fri, Apr 09, 2021, 01:31 PM
మెట్ పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధిస్తూ.. గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం తీర్మానం చేసింది. హోటల్లు, మంగలి షాపులు, టీ స్టాల్ లు 15 రోజుల వరకు పూర్తిగా మూసివేయాలని నిత్యవసర దుకాణాలు ఉదయం 6 నుండి గంటల వరకు, సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు మాత్రమే తెరవాలని, గ్రామంలో ఎలాంటి ఫంక్షన్లు చేయవద్దని, మాస్కులు ధరించాలని నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించబతుందన్నారు.