ఆరేళ్ల తర్వాత ఘోరం

byసూర్య | Wed, Apr 07, 2021, 05:08 PM

ఎన్నో దేవుళ్లకు మొక్కుకుంటే, ఎన్నో మొక్కులు చెల్లిస్తే వరంలా ఓ బాబు పుట్టాడని ఆ తల్లి సంతోషపడింది. పిల్లాడిని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. క్షణం కూడా విడిచి ఉండలేనంత ప్రేమను పెంచుకుంది. ప్రస్తుతం ఆ బాబు వయసు ఎనిమిది నెలలు. కానీ ఇంతలోనే ఆ బాబుకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. కన్న కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తన బిడ్డ మృతికి కట్టుకున్న భర్తే కారణమని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. తాగిన మత్తులో అతడు చేసిన నిర్వాకానికి అభం శుభం తెలియని పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి కుటుంబమంతా కన్నీటిపర్యంతమవుతోంది. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM