ముగ్గురు ఉపాధ్యాయుల‌కు క‌రోనా..!

byసూర్య | Wed, Apr 07, 2021, 03:31 PM

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం కెంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయుడికి , యాస్మిన్ గండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే వీరితో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నవారు మంగళవారం హుటాహుటిన ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అయితే అందరికీ నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని మండల వైద్య అధికారులు డాక్టర్ నవీన్ రెడ్డి తెలిపారు.


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM