వారందరికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య

byసూర్య | Wed, Apr 07, 2021, 01:41 PM

కొవిడ్‌ కారణంగా వారు ఆర్థికంగా చితికిపోయారని, ఇళ్ల అద్దెలు, విద్యుత్తు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారన్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో మంగళవారం చేతి, కుల వృత్తిదారుల సమావేశం జరిగింది. చేతి, కుల వృత్తిదారులందరికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కృష్ణ, వెంకటేష్‌, అంజి, సతీష్‌, చంద్రశేఖర్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM
అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM