ఇసుక లారీ బోల్తా ఒకరు మృతి

byసూర్య | Wed, Apr 07, 2021, 01:28 PM

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామ శివారులో కల్వర్టును ఇసుక లారీ ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పేరు మిథిలేష్ గా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి గల కారణం అని తెలుస్తోంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM