ఎమ్మెల్సీ క‌విత పేరుతో ఘరానా మోసం...!

byసూర్య | Wed, Apr 07, 2021, 11:57 AM

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత పేరుతో ఓ ఇద్దరు మోసాలకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి మ‌హేశ్ గౌడ్‌, వినోద్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు మహమ్మద్ అలియాస్ స్వామి అనే వ్యక్తి నుంచి సుమారు రూ.6.50 లక్షలు వసూలు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకటి, వేములవాడలో మ‌రొక డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు అని చెప్పి రెండు తాళాలు అప్ప‌గించారు. మోస‌పోయాన‌ని గ్ర‌హించిన మ‌హ‌మ్మ‌ద్‌ కామారెడ్డి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM