తుపాకుల ద్వారా ఏం సాధించలేరు: కిషన్ రెడ్డి

byసూర్య | Tue, Apr 06, 2021, 03:29 PM

తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కంటే రాజకీయమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. తుపాకుల ద్వారా ఏం సాధించలేరని హితవు పలికారు. హింస ద్వారా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు. హింసను విడనాడాలని కోరారు.


Latest News
 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM
యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. బీఎస్పీ ఎంపీ అభ్యర్థిగా పోటీ Thu, Apr 18, 2024, 08:58 PM