జానారెడ్డి గెలిచినా ఉపయోగం లేదు: తలసాని

byసూర్య | Tue, Apr 06, 2021, 01:45 PM

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గెలిచిన పెద్దగా ఉపమోగం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...సాగర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్‌నే గెలిపించాలన్నారు. అధికారంలో ఉన్ననాడే నియోజకవర్గాన్ని పట్టించుకోని జానారెడ్డి.. ఇప్పుడు గెలిచి ఎం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, జానారెడ్డి గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేరుగా అర్హులకే పథకాలు అందిస్తోందని తలసాని వ్యాఖ్యానించారు.


Latest News
 

బలీదుపల్లిలో విచారణ చేపట్టిన డిఎస్పి Tue, Apr 16, 2024, 06:36 PM
అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన వ్యవసాయ మోటార్లు Tue, Apr 16, 2024, 06:34 PM
శ్రీరామ నవమి వేడుకలకు పోలీస్ బందోబస్తు Tue, Apr 16, 2024, 06:31 PM
పాలమూరు బిడ్డ దోనూరు అనన్య రెడ్డికి రేవంత్ రెడ్డి విషెష్ Tue, Apr 16, 2024, 06:26 PM
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం Tue, Apr 16, 2024, 06:20 PM