ఉద్యోగం రాలేదని... మరో నిరుద్యోగి ఆత్మహత్య... !

byసూర్య | Tue, Apr 06, 2021, 12:37 PM

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన మహేందర్ యాదవ్ (30) బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. స్వరాష్ట్రం ఏర్పడినా తనకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన మహేందర్ యాదవ్.. హైదరాబాద్ కు వెళ్తున్నానని ఇంట్లో నుండి బయలుదేరి మంచినీటి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహేందర్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణ యాదవ విద్యార్థి ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM