తమిళనాడులో ఓటేసిన తెలంగాణ గవర్నర్

byసూర్య | Tue, Apr 06, 2021, 12:18 PM

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ తమిళనాడులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా చెన్నైలోని విరుగంబాక్కమ్ పోలింగ్ కేంద్రంలో గవర్నర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ భావించినట్టుగానే తమిళనాడులో పోలింగ్ సందడిగా సాగుతోంది. ఉదయాన్నే సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Latest News
 

సీఎం రేవంత్ గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు Fri, Mar 29, 2024, 12:31 PM
కీటక జనిత వ్యాధులపై అవగాహన పెంచాలి Fri, Mar 29, 2024, 12:07 PM
సీఎం రేవంత్ తో ముగిసిన కేకే భేటీ Fri, Mar 29, 2024, 12:07 PM
కోయిల్ సాగర్ పంటలకు నీటి విడుదల Fri, Mar 29, 2024, 12:06 PM
న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా Fri, Mar 29, 2024, 12:04 PM