‌నేడు ఐసెట్‌ నోటిఫికేషన్

byసూర్య | Sat, Apr 03, 2021, 12:08 PM

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-22 సంవత్సరానికి తెలంగాణలో నేడు ఐసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం కాకతీయ యూనివర్సిటీలో ఐసెల్‌ కన్వీనర్‌ ఆచార్య కె. రాజిరెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు ఈనెల 7 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇటీవల ఐసెల్‌ 2021 షెడ్యూల్‌ను ఇది వరకే రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేయగా ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ నేడు విడుదలయ్యే అవకాశం ఉంది.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM