ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు!

byసూర్య | Sat, Apr 03, 2021, 11:52 AM

కాకినాడ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఆర్టీసీ బస్సు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. బస్టాండ్‌ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో 13 మంది ఉన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని బస్సులో మంటలను ఆర్పివేశారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM