byసూర్య | Sat, Apr 03, 2021, 11:49 AM
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యారు. బుల్లెట్ పై వచ్చిన ప్రత్యుర్థులు అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ హత్యకు పాత కక్షలే కారణం అని అనుమానిస్తున్నన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.