రౌడీషీటర్ ను నరికి చంపిన ప్రత్యుర్థులు...!

byసూర్య | Sat, Apr 03, 2021, 11:49 AM

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యారు. బుల్లెట్ పై వచ్చిన ప్రత్యుర్థులు అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ హత్యకు పాత కక్షలే కారణం అని అనుమానిస్తున్నన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM