ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

byసూర్య | Thu, Apr 01, 2021, 12:04 PM

తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఓ భర్త దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన మహబూబ్ ‌నగర్ జిల్లాలో జరిగింది. జానంపేటకు చెందిన కావలి రాములు (35) కొంతకాలంగా తిమ్మాపూర్ ‌కు చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున రాములు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. రాములును చూసిన ఆ మహిళ భర్త క్షణికావేశంలో అతడిపై దాడి చేశాడు. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిపై మహిళ భర్తతో పాటు మరో ముగ్గురు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM
బిజెపి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం Sat, Apr 20, 2024, 02:40 PM