byసూర్య | Thu, Apr 01, 2021, 12:00 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ పై రాత్రి 11.30 సమయంలో ఎంహెచ్ 46 ఎఆర్ 5035 నంబర్ గల లారీ, టిఎస్ 07 యుఆర్ 5599 నంబర్ గల ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురుకి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాపడిన వారికి చికిత్స అందించి ఇళ్ళకు తరలించారు.