byసూర్య | Wed, Mar 31, 2021, 05:41 PM
తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ సైనిస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నూతన తాత్కాలిక ఛైర్మన్గా చింతా సాయిలు నియమితులయ్యారు. ప్రభుత్వం పూర్తి స్థాయి ఛైర్మన్ నియమించే వరకు సాయిలు టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా కొనసాగే అవకాశం ఉంది. గత డిసెంబర్ నెలలో టీఎస్పీఎస్సీ తాత్కాలిక చైర్మన్ గా కృష్ణారెడ్డిని నియమించగా అతని పదవీ కాలం ముగిసింది. దీంతో సాయిలుకు ఈ బాధ్యతలు అప్పగించారు.