టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక ఛైర్మన్‌ ఎవరంటే?

byసూర్య | Wed, Mar 31, 2021, 05:41 PM

తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్‌ సైనిస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) నూతన తాత్కాలిక ఛైర్మన్‌గా చింతా సాయిలు నియమితులయ్యారు. ప్రభుత్వం పూర్తి స్థాయి ఛైర్మన్‌ నియమించే వరకు సాయిలు టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంది. గత డిసెంబర్‌ నెలలో టీఎస్‌పీఎస్‌సీ తాత్కాలిక చైర్మన్‌ గా కృష్ణారెడ్డిని నియమించగా అతని పదవీ కాలం ముగిసింది. దీంతో సాయిలుకు ఈ బాధ్యతలు అప్పగించారు.


Latest News
 

కొడంగల్ నుంచి 50 వేల మెజార్టీ రావాలి: సీఎం Fri, Mar 29, 2024, 01:19 PM
ఈదుల చెరువును సందర్శించిన డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి Fri, Mar 29, 2024, 01:17 PM
నా కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా: మన్నే Fri, Mar 29, 2024, 01:15 PM
నేనెక్కడున్న నా మనసు కొడంగల్ ప్రజల మీదే: సీఎం Fri, Mar 29, 2024, 01:06 PM
అదుపుతప్పి తుఫాను బోల్తా పెళ్లి బృందానికి గాయాలు Fri, Mar 29, 2024, 01:04 PM