హుజూర్‌నగర్‌లో 30 కిలోల గంజాయి పట్టివేత

byసూర్య | Wed, Mar 31, 2021, 02:35 PM

సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. జిల్లాలోని హుజూర్‌నగర్‌లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు.నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి గంజాయితో పాటు సెల్‌ఫోన్‌లు సీజ్‌ చేశామని పోలీసులు తెలిపారు. ఈ గంజాయి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటుందన్నారు. ఎవరైనా గంజాయిని అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM