ఖర్జూర పండ్లతో ఎన్నో ప్రయోజనాలు

byసూర్య | Wed, Mar 31, 2021, 02:27 PM

ఖర్జూర పండ్లలో భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలకు బలం చేకూరుస్తాయి. ఖర్జూర పండ్లలో కొలెస్ట్రాల్, చక్కెర తక్కువగా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. శారీరక బలహీనత, లో బీపీ, గుండె జబ్బులు అధిక దాహం వంటి సమస్యలతో పోరాడటానికి ఖర్జూర పండ్లు ఉపయోగపడతాయి. ఖర్జూర పండ్లలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడంతో సాయపడతాయి. ఖర్జూర పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. శరీరంలో తక్కువ స్థాయిలో ఇనుము ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఖర్జూర పండ్లలో అధిక స్థాయిలో ఇనుము ఉంటుంది. శ్వాస సంబంధ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలను కూడా ఎదుర్కొనడంలో కూడా ఖర్జూర పండ్లు బాగా ఉపకరిస్తాయి.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM