వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి..

byసూర్య | Wed, Mar 31, 2021, 02:01 PM

హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‌లో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నిమ్స్‌లో గుత్తా రెండో డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైరస్‌ను జనం లైట్ తీసుకుంటున్నారని, మాస్క్ లేకుండా తిరగవద్దని... ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటించాలని కోరారు. నిమ్స్ సిబ్బందికి గుత్తా ధన్యవాదాలు తెలియజేశారు.


Latest News
 

బండి సంజయ్‌ ఆస్తుల లెక్క ఇదే.. కిషన్ రెడ్డి ఇప్పటికీ ఆ కారే వాడుతున్నారు Sat, Apr 20, 2024, 09:31 PM
తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు Sat, Apr 20, 2024, 09:26 PM
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు Sat, Apr 20, 2024, 09:19 PM
కుమారుడిపై కేసు భయం.. తల్లి సూసైడ్, ఎంత విషాదం Sat, Apr 20, 2024, 09:10 PM
మామిడి చెట్టెక్కి మరీ,,,,మంత్రి జూపల్లి వెరైటీ ప్రచారం Sat, Apr 20, 2024, 09:06 PM