అర్ధరాత్రి దుకాణంలో చెలరేగిన మంటలు

byసూర్య | Wed, Mar 31, 2021, 01:55 PM

కాగజ్ నగర్ పట్టణంలోని‌పెట్రోల్ పంపు ఏరియాలోని ఒక‌ స్క్రాబ్ దుకాణంలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ‌దుకాణం పైననే మేయిన్ లైన్ ఉండటంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. రెండు గంటలుగా కరెంట్ లేక పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు రెండు గంటల పాటుఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం కలిగినట్టు సమాచారం.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM