byసూర్య | Wed, Mar 31, 2021, 01:17 PM
మునగాల మండలం నరసాపురం గ్రామంలో చేసిన బాల్య వివాహం వెలుగులోకి రావడం జరిగింది. నరసింహ పురం గ్రామంలో మీసాల గణేష్ చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన నెమ్మది శ్రీ చందనలకు రాత్రి సమయంలో బాల్య వివాహం రాత్రి సమయంలో జరుపుతుండగా సమాచారం అందుకున్న సమాచార హక్కు చట్టం 2005 కోదాడ డివిజన్ ఇంచార్జి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని ఈ వివాహాన్ని ఆపివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాలను ఎవరైనా ప్రోత్సహిస్తే వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.