బాల్యవివాహం చేసిన వ్యక్తుల పై కేసు నమోదు

byసూర్య | Wed, Mar 31, 2021, 01:17 PM

మునగాల మండలం నరసాపురం గ్రామంలో చేసిన బాల్య వివాహం వెలుగులోకి రావడం జరిగింది. నరసింహ పురం గ్రామంలో మీసాల గణేష్ చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన నెమ్మది శ్రీ చందనలకు రాత్రి సమయంలో బాల్య వివాహం రాత్రి సమయంలో జరుపుతుండగా సమాచారం అందుకున్న సమాచార హక్కు చట్టం 2005 కోదాడ డివిజన్ ఇంచార్జి ఆధ్వర్యంలో సంఘటనా స్థలానికి చేరుకుని ఈ వివాహాన్ని ఆపివేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాలను ఎవరైనా ప్రోత్సహిస్తే వారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM