చెరువులో పడి బాలుడు మృతి

byసూర్య | Wed, Mar 31, 2021, 12:12 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట చెరువు లో పడి యశ్వంత్ (14) అనే బాలుడు మృతి చెందాడు. తన పిల్లవాడు దోశకంటి యశ్వంత్ కనబడుటలేదని‌ నిన్న రాత్రి దుండిగల్ పోలీసులను బాలుడు తండ్రి రాజు ఆశ్రయించాడు. చెరువు గట్టు పైన సైకిల్ ఉందని స్దానికులు 100 డయల్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు చెరువు లో వెతికి యశ్వంత్ మృత దేహాన్ని బుధవారం ఉదయం వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM