టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన

byసూర్య | Wed, Mar 31, 2021, 11:41 AM

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్‌బీవో) పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు ఏప్రిల్ 6వ తేదీన నడక పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి శాంతివనం పార్క్‌ లో ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 5 గంటలకు నడక పరీక్ష ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌ లో పేర్కొన్నారు. ఎఫ్‌బీవో పోస్టుల భర్తీ కోసం గతేడాది అక్టోబర్ నెలలో మూడో విడత నడక పరీక్ష నిర్వహించారు. ఈ నడక పరీక్షలో 390 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 4వ విడత అర్హత పరీక్షకు రాత పరీక్షలో మెరిట్‌ ప్రకారం 823 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు నాలుగో విడత నకడ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్‌సీ సిద్ధమైంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM