ఘోర రోడ్డు ప్రమాదం..50 గొర్రెలు మృతి

byసూర్య | Wed, Jan 20, 2021, 05:41 PM

నాగర్‌కర్నూల్- వనపర్తి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 50 గొర్రెలు దుర్మరణం చెందాయి. అలాగే పన్నెండు మంది ప్రయాణికులతో పాటు డిసిఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన డీసీఎం డ్రైవర్ ను 108 అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM