హైదరాబాద్‌లో రాముడి కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభం

byసూర్య | Wed, Jan 20, 2021, 11:00 AM

 అయోధ్య రామమందిరం కోసం నిధి సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. బుధవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధినేత బండి సంజయ్ బోరబండలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ ఆధ్వర్యంలో జనజాగరణ ద్వారా నిధి సేకరణ చేయనున్నారు. ఫ్రిబ్రవరి 10 వరకు బీజేపీ అధ్యక్షుడు ఈ నిధి సేకరణ కార్యక్రమం చేయనున్నారు. రాముడి గుడి కోసం తెలంగాణలో బండి సంజయ్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఒక్క ఇటుకైనా ఇచ్చి ప్రతీ హిందువు రామమందిరం నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM