byసూర్య | Tue, Jan 19, 2021, 04:03 PM
రాజ్ భవన్ ఘెరావ్ కార్యక్రమంలో పాల్గొనడానికి అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయం నుండి రాజ్ భవన్ వైపు తరలివెళ్తున్న టీపీసీసీ అధ్యక్షులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి యం.అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్,చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్ తదితరులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు. మధ్యాహ్నం వారిని వ్యక్తి గత పూచీకత్తుతో విడుదల చేశారు.