నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు: లక్ష్మణ్

byసూర్య | Tue, Jan 19, 2021, 02:56 PM

ఏడేళ్లుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్​ తన ఇంటికే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, బంధువు రాజ్యసభ సభ్యుడు ఇలా అన్ని ఉద్యోగాలు కేసీఆర్​ కుటుంబానికే వచ్చాయన్నారు.త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను ఒక కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని ఆరోపించారు. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు.మూడెకరాలు భూమి ఇస్తామన్నారు. ఈ హామీలు అమలు కాలేదన్నారు. కేసీఆర్​ కుటుంబ పాలనను కూల్చేయడానికి బడుగుబలహీన వర్గాల వారంతా బీజేపీలో చేరుతున్నారని అన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM