హైద‌రాబాద్‌లో 50 కేజీల గంజాయి స్వాధీనం

byసూర్య | Tue, Jan 19, 2021, 10:08 AM

హైద‌రాబాద్ : న‌గ‌రంలో అక్ర‌మంగా గంజాయిని విక్ర‌యిస్తున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను ఛ‌త్రినాక పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్య‌క్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైద‌రాబాద్‌లో విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఈ ముగ్గురు ముఠా స‌భ్యుల‌కు మ‌రికొంత మంది డ్ర‌గ్స్ గ్యాంగ్‌ల‌తో సంబంధాలున్న‌ట్లు పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM