బూర్గుల నర్సింగరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

byసూర్య | Mon, Jan 18, 2021, 05:36 PM

తెలంగాణ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటంలో... తొలి, మలి దశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగరావు పాత్ర మరువలేనిదని సీఎం కొనియాడారు. ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. నర్సింగరావు మరణం రాష్ట్రానికి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Latest News
 

కట్ట మైసమ్మ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే పూజలు Thu, Mar 28, 2024, 03:12 PM
పలు శుభకార్యాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం Thu, Mar 28, 2024, 03:11 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM