ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం: కేటీఆర్

byసూర్య | Mon, Jan 18, 2021, 02:11 PM

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమనేతగా.. విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్​కు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, సిబ్బంది తోడ్పాటునందించారని తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్​లో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి విద్యుత్ ఇంజినీర్ల సంఘం డైరీ, క్యాలెండర్​ను కేటీఆర్ ఆవిష్కరించారు. బాధలు తెలిసిన వారికే బాధ్యత అప్పగించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని కేసీఆర్ రుజువు చేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM