byసూర్య | Mon, Jan 18, 2021, 12:15 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలోని కుత్బుదిన్ గూడ గ్రామానికి చెందిన కుమెరా సంపత్ (35)వృత్తి కూలి పని, హోటళ్లలో పాలు పోసి తిరిగి వస్తుండగా అప్ప జంగ్షన్ దెగ్గర హోండా ఆక్టివాని లారీ డికొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాద ఘటనపై కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.