స్కూటీని ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం

byసూర్య | Mon, Jan 18, 2021, 12:15 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలోని కుత్బుదిన్ గూడ గ్రామానికి చెందిన కుమెరా సంపత్ (35)వృత్తి కూలి పని, హోటళ్లలో పాలు పోసి తిరిగి వస్తుండగా అప్ప జంగ్షన్ దెగ్గర హోండా ఆక్టివాని లారీ డికొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ సిబ్బంది వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జరిగిన ప్రమాద ఘటనపై కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM