నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు..

byసూర్య | Mon, Jan 18, 2021, 11:40 AM

సిక్కుల పదో గురువు గురుగోవింద్‌ సింగ్‌ 354వ జయంతి సందర్భంగా సిక్కులు ఈరోజు ర్యాలీ నిర్వహిస్తుండడంతో అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నామని అడిషనల్‌ సీపీ అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్‌ గురుద్వారా సాహిబ్‌ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయన్నారు. ర్యాలీ సెంట్రల్‌ గురుద్వారా నుంచి శంకర్‌శేర్‌ హోటల్‌, అశోక్‌ బజార్‌, అఫ్జల్‌గంజ్‌ ఐలాండ్‌, అఫ్జల్‌గంజ్‌ జంక్షన్‌, సిద్ది అంబర్‌బజార్‌, మొజంజాహిమార్కెట్‌, జాంబాగ్‌, పుత్లీబౌలి, రామ్‌మందిర్‌ మీదుగా తిరిగి సెంట్రల్‌ గురుద్వారా వద్దకు చేరుకుంటుంది.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM