తెలుగు రాష్ట్రాల్లో జోరుగా టీకా పంపిణీ

byసూర్య | Sun, Jan 17, 2021, 01:07 PM

దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ – 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగురాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ కార్యక్రమం సాగుతోంది. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలు తొలగకపోవడంతో తొలి రోజు వ్యాక్సినేషన్‌కి మిశ్రమ స్పందన లభించింది. దేశవ్యాప్తంగా తొలి రోజు లక్ష్యం 3 లక్షల మంది కాగా, వ్యాక్సిన్ వేయించుకున్నది మాత్రం 1, 91, 181 మందిగా లెక్కలు తేలాయి. ఢిల్లీలో ఒక కొవిడ్ వ్యాక్సిన్ సీరియస్ రియాక్షన్, 51 సాధారణ రియాక్షన్స్ నమోదయ్యాయి. ఎయిమ్స్ ఐసీయూలో చేర్పించాల్సిన స్థాయిలో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన కేసులు బహు అరుదుగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండో రోజు ఎలా జరుగుతుందో మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ ఈ దిగువున చూడొచ్చు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM