వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు: సీఎస్ సోమేష్‌ కుమార్

byసూర్య | Sun, Jan 17, 2021, 01:01 PM

రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని సీఎస్ సోమేష్‌ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌లో ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తలేదన్నారు. ప్రతి కేంద్రంలో 30 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని చెప్పారు.రేపటి నుంచి దశల వారీగా ఎక్కువ మందికి ఇస్తామన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన సూచనల ప్రకారం తాను వ్యాక్సిన్ వేసుకోలేదని లేకుంటే తానే ముందుగా వేసుకొని అపోహలు దూరం చేసే వాడినని సోమేష్ కుమార్ పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM