బాలుడి ప్రాణం తీసిన గాలిపటం

byసూర్య | Fri, Jan 15, 2021, 03:53 PM

పతంగులు ఎగురవేస్తూ విద్యుత్ వైర్ కు చిక్కిన గాలిపటాన్ని తీయబోయి షాక్ గురై బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రంగరెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవేల్లిలో చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం బైకను రాకేష్ (13) గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్ కు చిక్కుకుంది. దాన్ని తీసుకునేందుకు ఇనుపరాడ్డును ఉపయోగించాడు.దీంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.రాకేష్ 8వ తరగతి చదువుతున్నాడు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM