విద్యాసంస్థల ప్రారంభంపై మంత్రి సబిత సమీక్ష

byసూర్య | Fri, Jan 15, 2021, 01:55 PM

పాఠశాలల ప్రారంభం సందర్భంగా వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం లో సమీక్ష నిర్వహిస్తున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి . ఫిబ్రవరి ఒకటి నుండి 9,10 ఆపై తరగతుల ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాలకనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరు పౌసుమి బసు గారు,జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి ,ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు,జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్,అడిషనల్ కలెక్టర్ లు చంద్రయ్య ,మోతిలాల్ ,జిల్లా విద్యా అధికారి రేణుక ,జిల్లా పంచాయతీ అధికారి రిజ్వాన,వివిధ సంక్షేమ శాఖల అధికారుల తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి 


 


 


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM